రైతుల సంక్షేమానికి కృషి
ABN , First Publish Date - 2021-06-12T05:18:31+05:30 IST
సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండె అన్నా రు. శుక్రవారం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రభుత్వ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు.
పిట్లం, జూన్ 11: సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండె అన్నా రు. శుక్రవారం పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రభుత్వ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుం దన్నారు. జొన్నలు క్వింటాలుకు రూ.2,620 గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీని వాస్రెడ్డి, నాయకులు విజయ్, సర్పంచ్ విజయలక్ష్మి, మం డల ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు దెవెందర్రెడ్డి, విండో చైర్మన్లు నారాయణరెడ్డి, సాయిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నారాయణరెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, నర్సాగౌడ్, ఉన్నారు.
బిచ్కుంద: కరోనా నుంచి ప్రజలు బయటపడాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. శుక్రవారం మాస్కులు ధరించ కుండా తిరుగుతున్న వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ సాయన్న తదితరులు పాల్గొన్నారు.