సెంచురీ నుంచి పర్యావరణ అనుకూల పరుపులు

ABN , First Publish Date - 2022-09-22T06:39:18+05:30 IST

సెంచురీ మ్యాట్రెసెస్‌ పర్యావరణ అనుకూల పరుపులను విడుదల చేసింది.

సెంచురీ నుంచి పర్యావరణ అనుకూల పరుపులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సెంచురీ మ్యాట్రెసెస్‌ పర్యావరణ అనుకూల పరుపులను విడుదల చేసింది. ఈ పరుపుల ధర రూ.17,500 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉత్తమ్‌ మలానీ తెలిపారు. కొత్త శ్రేణి పరుపులను కాపర్‌ జెల్‌ టెక్నాలజీతో తయారు చేసింది. 

Updated Date - 2022-09-22T06:39:18+05:30 IST