నేడు తూర్పుగోదావరి జిల్లాలో లోకేష్ పర్యటన

ABN , First Publish Date - 2020-10-19T14:09:20+05:30 IST

తూర్పుగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు పర్యటించనున్నారు.

నేడు తూర్పుగోదావరి జిల్లాలో లోకేష్ పర్యటన

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు పర్యటించనున్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి, అనపర్తి నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులు, వరద బాధితులతో లోకేష్ మాట్లాడనున్నారు.

Updated Date - 2020-10-19T14:09:20+05:30 IST