మాస్క్‌ ధరించని 296 మందిపై కేసులు

ABN , First Publish Date - 2021-06-23T04:44:02+05:30 IST

కాకినాడ క్రైం, జూన్‌ 22: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌ ధరించకుండా రాకపోకలు సాగిస్తున్న 296 మంది వాహనదారులపై కేసులు

మాస్క్‌ ధరించని 296 మందిపై కేసులు

కాకినాడ క్రైం, జూన్‌ 22: కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌ ధరించకుండా రాకపోకలు సాగిస్తున్న 296 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి రూ.26,750 జరిమానా విధిం చినట్టు ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ మంగళవారం తెలిపారు.

Updated Date - 2021-06-23T04:44:02+05:30 IST