అంతర్వేదిలో వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి దివ్యకళ్యాణ వేడుక
ABN , First Publish Date - 2021-02-23T14:04:00+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల గోవింద నామస్మరణ మధ్య కల్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు అంతర్వేదిలో నూతన రథంపై స్వామి, అమ్మవార్ల రథోత్సవాన్ని నిర్వహించనున్నారు.