కరోనా టైంలోనూ రెచ్చిపోతున్న దొంగలు

ABN , First Publish Date - 2020-07-16T13:48:55+05:30 IST

కరోనా టైంలోనూ రెచ్చిపోతున్న దొంగలు

కరోనా టైంలోనూ రెచ్చిపోతున్న దొంగలు

రాజమండ్రి: కరోనా టైంలోనూ దుండగులు రెచ్చిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఇటీవల పాజిటివ్‌తో మరణించిన వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు రూ.6లక్షలు నగదు, 16 కాసులు బంగారం, 10 కిలోలు వెండిని దుండగులు అపహరించారు. క్వారంటైన్ సెంటర్ నుండి ఇంటికి వచ్చి దోపిడీని గుర్తించిన మృతుడి భార్య..పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-07-16T13:48:55+05:30 IST