Rajahmundry: పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2021-08-18T14:14:26+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం తుంగపాడు పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు.

Rajahmundry: పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం తుంగపాడు పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. గ్రామ శివారు పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.71 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-08-18T14:14:26+05:30 IST