శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-05-29T06:28:37+05:30 IST

శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ

శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ
అనివేటి మండప సమీపంలో భక్తుల రద్దీ


ద్వారకాతిరుమల, మే 28: చిన్నతిరుమలేశుని సన్నిధి శనివారం భక్తులతో కళకళ లాడింది. తెల్లవారు జామునుంచే వేలాది యాత్రికులు క్షేత్రానికి చేరుకుని మొక్కుబడులు తీర్చుకు న్నారు. గంటల తరబడి క్యూ కాంప్లెక్సుల్లో వేచి ఉండి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. 15,000 మందికి పైగా ఆల యానికి వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 4గంటలపైనే పట్టింది. దర్శనానంతరం అన్న ప్రసా దాన్ని స్వీకరించారు.


Updated Date - 2022-05-29T06:28:37+05:30 IST