నేటి నుంచి కుంకుళ్లమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-10-07T13:54:06+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 15 వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. నేడు శ్రీ మహా రేణుకా దేవి అలంకరణలో కుంకుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ ఈవో జి వి సుబ్బారెడ్డి తెలిపారు.