చిన వెంకన్న ఆలయ ఈవోగా కిరణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2020-10-18T17:05:03+05:30 IST

ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వర స్వామి దేవస్థాన ఈవోగా కిరణ్‌కుమా ర్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది..

చిన వెంకన్న ఆలయ ఈవోగా కిరణ్‌కుమార్‌

విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీగా ఝాన్సీరాణి


ఏలూరు(ఆంధ్రజ్యోతి): ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వర స్వామి దేవస్థాన ఈవోగా కిరణ్‌కుమా ర్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.  దేవదాయ శాఖకు సంబంధించి రెవెన్యూ వ్యవహా రాలు  చక్కదిద్దడం కోసం ఆయనకు డి ప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించి  ఈ బాధ్యతలు అప్పగించింది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ  డైరెక్టర్‌గా గతంలో ని యామక ఉత్తర్వులు పొందిన ఎం.డీ. ఝాన్సీరాణిని విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నియమిస్తు న్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. 



Updated Date - 2020-10-18T17:05:03+05:30 IST