దుర్గగుడి పాలకమండలి సమావేశం
ABN , First Publish Date - 2021-09-07T22:39:10+05:30 IST
నగరంలోని దుర్గగుడి పాలకమండలి సమావేశం బుధవారం
విజయవాడ: నగరంలోని దుర్గగుడి పాలకమండలి సమావేశం బుధవారం జరుగనుంది. పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన సమావేశం జరుగనుంది. వచ్చే నెలలో జరిగే దసరా ఉత్సవాలు, ఆలయ అభివృద్ధి పనులు, పలు కాంట్రాక్ట్లకు సంబంధించిన టెండర్లు వంటి అంశాలపై చర్చ జరుగునున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.