దుర్గగుడి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన

ABN , First Publish Date - 2020-07-04T03:55:06+05:30 IST

దుర్గగుడి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమను అకారణంగా విధుల నుంచి తొలగించారంటూ రథం సెంటర్ వద్ద సిబ్బంది ధర్నా చేపట్టారు. సీఎం జగన్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్

దుర్గగుడి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన

విజయవాడ: దుర్గగుడి ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. తమను అకారణంగా విధుల నుంచి తొలగించారంటూ రథం సెంటర్ వద్ద సిబ్బంది ధర్నా చేపట్టారు. సీఎం జగన్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రోజునే తమను విధులకు రావొద్దంటున్నారని దుర్గగుడి ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తమను తొలగించడానికి గల కారణాలపై అధికారులు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-04T03:55:06+05:30 IST