AP: దుర్గగుడి పాలకమండలి సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-08T17:31:43+05:30 IST
ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం బుధవారం ప్రారంభమైంది.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి పాలకమండలి సమావేశం బుధవారం ప్రారంభమైంది. చైర్మన్ పైలా సోమినాయుడు అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. భవానీ దీక్షా విరమణ ఏర్పాట్లు, గిరి ప్రదక్షణతో పాటు దాదాపు 55కి పైగా అజెండాలోని అంశాలపై పాలకమండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఈవో బ్రమరాంబ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.