భద్రతలో అలసత్వం వద్దు : డీఎస్పీ శ్రీనాథ్
ABN , First Publish Date - 2021-04-11T05:07:36+05:30 IST
బ్యాలెట్ బాక్సులు భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత లో అలసత్వం వద్దని డీఎస్పీ శ్రీనాథ్ తెలిపా రు.
త ణుకు, ఏప్రిల్ 10: బ్యాలెట్ బాక్సులు భద్ర పరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత లో అలసత్వం వద్దని డీఎస్పీ శ్రీనాథ్ తెలిపా రు. ఎంపీటీసీ, జడ్పీటీ సీ బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన ఏఎస్ఆర్ కాలేజీ స్ట్రాంగ్ రూమ్ ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సం దర్భంగా సిబ్బందికి త గు సూచనలు చేశారు. భద్రత నిర్వహిస్తున్న అధికారులకు మెన్ ప్యాకులు, బాడీవన్ కెమెరాలు అందజేశారు. అనుమతిలేనిదే స్ట్రాంగురూమ్ పరిస రాలకు అనుమతించవద్దన్నారు. ఎస్ఐ. బి.శ్రీనివాసు, సిబ్బంది పాల్గొన్నారు.