డీఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ కమలసాయి మృతి
ABN , First Publish Date - 2021-05-18T05:00:52+05:30 IST
స్థానిక డీఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ కమలసాయి అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు.
గూడూరురూరల్, మే 17: స్థానిక డీఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ కమలసాయి అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. స్థానిక కళాశాలలో ఆమె చిత్రపటానికి కళాశాల సిబ్బంది నివాళులర్పించి సంతాపం తెలిపారు. కళశాల కరస్పాండెంట్ డాక్టర్ సీఆర్రెడ్డి, కమిటీ అధ్యక్షుడు రవికుమార్రెడ్డి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ మెహర్మణి, డాక్టర్లు జనార్దన్రెడ్డి, రోహిణిలతోపాలు అధ్యాపకులు, సిబ్బంది సంతాపం తెలిపారు.