ముంపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-11-28T04:53:25+05:30 IST

సోమశిల వెనుక జలా ల ముంపు గ్రా మాల ప్రజలు అ ప్రమత్తంగా ఉం డాలని జిల్లా అడి షనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ ఖాదర్‌వలి పేర్కొన్నారు.

ముంపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మునక ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ

గోపవరం, నవంబరు 27: సోమశిల వెనుక జలా ల ముంపు గ్రా  మాల ప్రజలు అ ప్రమత్తంగా ఉం డాలని జిల్లా అడి షనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ ఖాదర్‌వలి పేర్కొన్నారు. ఆయన శనివారం సాయంత్రం బ్రాహ్మణపల్లె మునక ప్రాం తాన్ని సందర్శించి వర్షం ద్వారా మునకకు గురైన గ్రామాల ప్రజలకు తగు సూచనలు, జాగ్రత్తలు తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ వాసుదేవరెడ్డి, డీపీఎంఓ శంభుప్రసాద్‌, సీహెచ్‌ఓ గౌస్‌, సుబ్బారెడ్డి, రమే్‌షనాయక్‌, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-28T04:53:25+05:30 IST