శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ కలకలం

ABN , First Publish Date - 2021-12-24T00:51:36+05:30 IST

జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మళ్లీ

శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ కలకలం

కర్నూలు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మళ్లీ డ్రోన్ కలకలం సృష్టించింది. పుష్కరిణి దగ్గర డ్రోన్‌ను భక్తులు గుర్తించారు. డ్రోన్‌ను  సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ఆపరేట్ చేసిన వ్యక్తులను సెక్యూరిటీ బంధించారు. 


Updated Date - 2021-12-24T00:51:36+05:30 IST