నగరంలో తాగునీటి కష్టాలు

ABN , First Publish Date - 2021-08-06T05:19:38+05:30 IST

బొందిలీపురం వద్ద పైపులైన్లు దెబ్బతినడంతో గురువారం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాం తాలకు తాగునీటి సరఫరా నిలిచి పోయింది. దీంతో తాగునీటిని కొను గోలు చేసేందుకు వాటర్‌ప్లాంట్ల వద్ద క్యాన్లతో ప్రజలు బారులు తీరారు.

నగరంలో తాగునీటి కష్టాలు
బలగ జంక్షన్‌ వద్ద నీటి కోసం క్యాన్లు పట్టుకొని నిల్చొన్న జనం


గుజరాతీపేట: బొందిలీపురం వద్ద పైపులైన్లు దెబ్బతినడంతో గురువారం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాం తాలకు తాగునీటి సరఫరా నిలిచి పోయింది. దీంతో తాగునీటిని కొను గోలు చేసేందుకు వాటర్‌ప్లాంట్ల వద్ద  క్యాన్లతో ప్రజలు బారులు తీరారు.  కొన్ని ప్రాంతాలకు పలు స్వచ్ఛంద సం స్థలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశాయి. ఎప్పటికప్పుడే బొందిలీపురం వద్ద పైపులైన్లు పాడవుతుండడంతో ప్రజలు తాగునీటికి పడరాన్ని పాట్లు పడు తున్నారు. ఇప్పటికైనా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.



Updated Date - 2021-08-06T05:19:38+05:30 IST