ఈజీఎస్‌ పనులను పరిశీలించిన డీపీవో

ABN , First Publish Date - 2021-01-27T05:24:57+05:30 IST

మండలంలోని బొంకన్‌పల్లి, ముల్లంగి గ్రామాల్లో మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఈజీఎస్‌ పనులను, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.

ఈజీఎస్‌ పనులను పరిశీలించిన డీపీవో

మాక్లూర్‌, జనవరి26: మండలంలోని బొంకన్‌పల్లి, ముల్లంగి గ్రామాల్లో మంగళవారం జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఈజీఎస్‌ పనులను, పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. పెండిగ్‌పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సక్రియా నాయక్‌, మండల పంచాయతీ అధికారి డివి.రమణ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-27T05:24:57+05:30 IST