అయోధ్య రామమందిరానికి విరాళాల వెల్లువ

ABN , First Publish Date - 2021-01-27T05:25:42+05:30 IST

అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్‌లో శ్రీహనుమాన్‌ సుత్తారి సంఘం వారు రూ.51,016, డాక్టర్‌ సురేష్‌ రూ. 51వేలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ రూ.25వేలు, రవీందర్‌రెడ్డి రూ.21,116, కానిస్టేబుల్‌ రవి, దుర్గారాం, డా.చంద్రయ్య, మంగ శ్రీనివాస్‌, బూర్ల రాములు, గొల్ల శంకర్‌ రూ.11 వేల చొప్పున విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు.

అయోధ్య రామమందిరానికి విరాళాల వెల్లువ

మెదక్‌ అర్బన్‌/మనోహరాబాద్‌, జనవరి 26 : అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మెదక్‌లో శ్రీహనుమాన్‌ సుత్తారి సంఘం వారు రూ.51,016, డాక్టర్‌ సురేష్‌ రూ. 51వేలు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ రూ.25వేలు, రవీందర్‌రెడ్డి రూ.21,116, కానిస్టేబుల్‌ రవి, దుర్గారాం, డా.చంద్రయ్య, మంగ శ్రీనివాస్‌, బూర్ల రాములు, గొల్ల శంకర్‌ రూ.11 వేల చొప్పున విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ సర్పంచు నత్తి మల్లేశ్‌ముదిరాజ్‌ లేబర్‌ కాంట్రాక్టు తరఫున రూ.51వేలను, మనోహరాబాద్‌ సర్పంచు చిట్కుల్‌ మహిపాల్‌రెడ్డి రూ.51వేలు, ఫాక్స్‌ చైర్మన్‌ మెట్టు బాల కృష్ణారెడ్డి రూ. 51వేలను అందజేశారు. ఎంపీపీ వైస్‌ ప్రెసిడెంట్‌ యంజాల విఠల్‌రెడ్డి రూ. 25వేలు, శేఖర్‌ రూ. 21వేలు, పొట్టోళ్ల వెంకట్‌గౌడ్‌, జెగ్గ ప్రభాకర్‌గౌడ్‌, లద్థిపీర్ల శ్రీనివా్‌సగౌడ్‌, ఇమాంపూర్‌ యాదాగౌడ్‌, నాయిని లక్ష్మీనర్సింహులుగౌడ్‌ రూ. 11వేల చొప్పున విరాళాలను చెక్కు రూపంలో అందజేశారు. 


Updated Date - 2021-01-27T05:25:42+05:30 IST