దాతల విరాళం

ABN , First Publish Date - 2021-03-05T06:47:27+05:30 IST

శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద వితరణ పథకానికి గురువారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన బి. సుబ్రహ్మణ్యం అనే భక్తుడు రూ.1,00,008 విరాళాన్ని పీఆర్వో శ్రీనివాసరావుకు అందజేశారు.

దాతల విరాళం
దాతలకు విరాళం బాండును, ప్రసాదాలను అందజేస్తున్న అధికారులు

 శ్రీశైలం, మార్చి 4: శ్రీశైలం దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద వితరణ పథకానికి గురువారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన బి. సుబ్రహ్మణ్యం అనే భక్తుడు రూ.1,00,008 విరాళాన్ని పీఆర్వో శ్రీనివాసరావుకు అందజేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు  చెందిన ఎం. సరోజమ్మ అనే భక్తురాలు రూ.1,10,000 విరాళాన్ని పర్యవేక్షకులు సాయికుమారికి అందజేశారు. దాతలకు దేవస్థానం అధికారులు అన్నదాన విరాళం బాండును, శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేసి సన్మానించారు.




Updated Date - 2021-03-05T06:47:27+05:30 IST