అన్నదానానికి రూ.లక్ష విరాళం
ABN , First Publish Date - 2021-12-03T05:35:38+05:30 IST
డోన్ పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి కూరగాయల రామచంద్రుడు, రామాంజినమ్మ దంపతులు వారి కుమారుడు కోడలు రామక్రిష్ణ, లక్ష్మీదేవి దంపతులు రూ.1,01,116 అందజేశారు.
డోన్, డిసెంబరు 2: డోన్ పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి కూరగాయల రామచంద్రుడు, రామాంజినమ్మ దంపతులు వారి కుమారుడు కోడలు రామక్రిష్ణ, లక్ష్మీదేవి దంపతులు రూ.1,01,116 అందజేశారు. గురువారం మణికంఠ బృందం కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందజేశారు. మణికంఠ బృందం సభ్యులు దాతలను సన్మానించారు.