రామ మందిర నిర్మాణానికి చింతల విరాళం

ABN , First Publish Date - 2021-01-27T05:12:05+05:30 IST

అయోధ్య రామ మందిర నిర్మాణానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తనవంతు సాయంగా రూ.1,11,116 చెక్కును మంగళవారం బీజేపీ రాష్ట్రనేత పోతంశెట్టి రవీందర్‌కు అందజేశారు.

రామ మందిర నిర్మాణానికి చింతల విరాళం
చెక్కును అందజేస్తున్న చింతల వెంకటేశ్వర్‌రెడ్డి

భువనగిరి రూరల్‌, జనవరి 26: అయోధ్య రామ మందిర నిర్మాణానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తనవంతు సాయంగా రూ.1,11,116  చెక్కును మంగళవారం బీజేపీ రాష్ట్రనేత పోతంశెట్టి రవీందర్‌కు అందజేశారు. కార్యక్రమంలో కుతాడి సురేష్‌, వల్లపు విజయ్‌, కె నవీన్‌, కరీం పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:12:05+05:30 IST