కరోనా పుకార్లు నమ్మొద్దు
ABN , First Publish Date - 2020-05-25T11:13:18+05:30 IST
మండలంలో కరోనా కేసులు వచ్చాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని గుంటుపల్లి పీహెచ్సీ వైద్యాధికారి
బల్లికురవ, మే 24 : మండలంలో కరోనా కేసులు వచ్చాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని గుంటుపల్లి పీహెచ్సీ వైద్యాధికారి భానుప్రకా్షరావు చెప్పారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఎన్ఎంకు, పోలీస్ కానిస్టేబుల్కు కరోనా పాజిటివ్ వచ్చిందని రెండ్రోజులుగా పుకార్లు వస్తున్నాయని, ఇది అబద్ధమని తెలిపారు. బయట నుంచి వారిని పరీక్షించి హోం క్వారంటైన్లో ఉంచుతున్నట్లు చెప్పారు.