నంది ఎల్లయ్య మృతికి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంతాపం

ABN , First Publish Date - 2020-08-08T20:14:50+05:30 IST

గుంటూరు: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు.

నంది ఎల్లయ్య మృతికి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంతాపం

గుంటూరు: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతికి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. మాదిగ జాతి అభివృద్ధికి ఎల్లయ్య ఎంతో కృషి చేశారన్నారు. ఎల్లయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మాణిక్య వరప్రసాద్ తెలిపారు.

Updated Date - 2020-08-08T20:14:50+05:30 IST