గుంటూరు జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం

ABN , First Publish Date - 2020-06-07T14:32:27+05:30 IST

గుంటూరు జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం

గుంటూరు జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఆరుబయట నిద్రిస్తున్న 20 మందిపై కుక్క దాడి చేసిన కుక్కను స్థానికులు కొట్టి చంపారు. బాధితులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-06-07T14:32:27+05:30 IST