లక్ష్మీపురం వాసికి సతీష్రెడ్డికి డాక్టరేట్
ABN , First Publish Date - 2022-01-29T05:45:37+05:30 IST
మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కుసుమ సతీ్షరెడ్డి రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొందాడు
గరిడేపల్లి రూరల్, జనవరి 28 : మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కుసుమ సతీ్షరెడ్డి రసాయన శాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ రియాక్షన్ మెకా నిజమ్, క్యాంటిఫికేషన్ ఆఫ్ మార్కర్ కాంపౌండ్స్, క్రిస్టలైజేషన్ కైనె టిక్స్ బై యూజింగ్ ప్యాట్ టూల్స్ అనే అంశంపై పరిశోధనకు ఆంధ్రా యూనివ ర్సిటీ ఆయన డాక్టరేట్ ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పరిశోధనను పూర్తిచేశాడు. డాక్టరేట్ సాధించిన సతీ్షరెడ్డిని బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.