కీర తింటున్నారా?
ABN , First Publish Date - 2021-01-18T05:30:00+05:30 IST
కీర తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఎందుకంటారా? కీరలో 95 శాతం నీరుంటుంది. మరెన్నో ముఖ్యమైన పోషకాలు కీరలో ఉంటాయి. దీన్ని తిన్న వెంటనే
కీర తిన్న తర్వాత నీళ్లు తాగకూడదు. ఎందుకంటారా? కీరలో 95 శాతం నీరుంటుంది. మరెన్నో ముఖ్యమైన పోషకాలు కీరలో ఉంటాయి. దీన్ని తిన్న వెంటనే నీళ్లు తాగితే దానిలోని పోషకాలు పలచబడిపోతాయి. శరీరంలోని పిహెచ్ ప్రమాణాలు దెబ్బతింటాయి. కీర తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల సహజంగా జరిగే జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది. పైగా దానిలోని పోషకాలను శరీరం గ్రహించలేకపోవడంతో పాటు డయేరియా తలెత్తే అవకాశం ఉంది.