ప్రజల భాగస్వామ్యంతోనే పనులు

ABN , First Publish Date - 2021-04-13T05:18:46+05:30 IST

నాడు-నేడు పథకం పనులు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని సీడీపీఓ రమాదేవి అన్నారు.

ప్రజల భాగస్వామ్యంతోనే పనులు

ఖాజీపేట, ఏప్రిల్‌ 12: నాడు-నేడు పథకం పనులు ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని సీడీపీఓ రమాదేవి అన్నారు. మండల కేంద్రమైన ఖాజీపేట వెలుగు కార్యాలయంలో సో మవారం సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, అభివృద్ధి కమిటీ సభ్యులకు శిక్షణ ఇచ్చారు. పిల్లలకు మౌలిక వసతులు కల్పించి ఆటపాటలతో విద్య అందించాలన్నారు.

Updated Date - 2021-04-13T05:18:46+05:30 IST