కటాఫ్ మార్కుల నిబంధన వద్దు
ABN , First Publish Date - 2020-07-16T06:12:15+05:30 IST
ఈ ఏడాది కేంద్ర విద్యా బోర్డులు (సిబిఎస్ఇ, సిఐఎస్సిఇ) పరీక్షలు నిర్వహించలేదు. వివిధ రాష్ట్రాల బోర్డులు (కొవిడ్ ఉపద్రవం ఫలితంగా) 12 వ తరగతి పరీక్షల ఫలితాలను విభిన్న...
ఈ ఏడాది కేంద్ర విద్యా బోర్డులు (సిబిఎస్ఇ, సిఐఎస్సిఇ) పరీక్షలు నిర్వహించలేదు. వివిధ రాష్ట్రాల బోర్డులు (కొవిడ్ ఉపద్రవం ఫలితంగా) 12 వ తరగతి పరీక్షల ఫలితాలను విభిన్న రీతుల్లో హేతుబద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో, ఐఐఎస్ఇఆర్-–ఐఏటి పరీక్ష రాసేందుకు కటాఫ్ మార్కులను నిర్ణయించడం సముచితంగా లేదు. దరఖాస్తు చేసుకున్నవారందరూ ఆ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలి. ఐఐటీలు సైతం ఈ ఏడాది జెఇఇ అడ్వాన్స్డ్ టెస్ట్ రాసే అభ్యర్థులకు, 12 వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల కటాఫ్ నిబంధనను విధించకపోవడం గమనార్హం.
ఉమ, హైదరాబాద్