బల్లిపుట్టుగ పాఠశాల విలీనం చేయవద్దు
ABN , First Publish Date - 2022-01-28T05:20:44+05:30 IST
బల్లిపుట్టుగలో ప్రాథమికోన్నత పాఠశాలను కుసుంపురం జడ్పీ ఉన్నతపాఠశాలలో విలీనం చేయవద్దని బల్లిపుట్టుగ గ్రామస్థులు, ఏఎంసీ ఉపాధ్యక్షుడు రజనీకుమార్ దొళాయి, తల్లిదండ్రులు కోరారు.
కవిటి:బల్లిపుట్టుగలో ప్రాథమికోన్నత పాఠశాలను కుసుంపురం జడ్పీ ఉన్నతపాఠశాలలో విలీనం చేయవద్దని బల్లిపుట్టుగ గ్రామస్థులు, ఏఎంసీ ఉపాధ్యక్షుడు రజనీకుమార్ దొళాయి, తల్లిదండ్రులు కోరారు.ఈ మేరకు జడ్పీ చైర్పర్సన్ పి.విజయకు వినతిపత్రం అందజేశారు.