‘పారిశుధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలి’
ABN , First Publish Date - 2021-05-14T05:38:05+05:30 IST
గ్రామాల్లో పారిశుధ్య పరిర క్షణకు అధికారులందరూ చ ర్యలు చేపట్టాలని డీఎల్పీవో బమిడి శివమూర్తి అన్నారు. తిమ్మరాజుపాలెంలో పారిశ ుధ్య పనులను గురువారం ఆయన పరిశీలించారు.
నిడదవోలు,
మే 13 : గ్రామాల్లో పారిశుధ్య పరిర క్షణకు అధికారులందరూ చ ర్యలు
చేపట్టాలని డీఎల్పీవో బమిడి శివమూర్తి అన్నారు. తిమ్మరాజుపాలెంలో పారిశ
ుధ్య పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ
పట్టణాల నుంచి పల్లెల వరకు కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న
నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులందరూ ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలపై
దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ, పంచాయతీ సిబ్బంది
ఉన్నారు.