‘పారిశుధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలి’

ABN , First Publish Date - 2021-05-14T05:38:05+05:30 IST

గ్రామాల్లో పారిశుధ్య పరిర క్షణకు అధికారులందరూ చ ర్యలు చేపట్టాలని డీఎల్‌పీవో బమిడి శివమూర్తి అన్నారు. తిమ్మరాజుపాలెంలో పారిశ ుధ్య పనులను గురువారం ఆయన పరిశీలించారు.

‘పారిశుధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలి’

నిడదవోలు, మే 13 : గ్రామాల్లో పారిశుధ్య పరిర క్షణకు అధికారులందరూ చ ర్యలు చేపట్టాలని డీఎల్‌పీవో బమిడి శివమూర్తి అన్నారు. తిమ్మరాజుపాలెంలో పారిశ ుధ్య పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పట్టణాల నుంచి పల్లెల వరకు కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులందరూ ప్రత్యేక శానిటేషన్‌ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-05-14T05:38:05+05:30 IST