జిల్లాలో కొత్తగా 27 కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2021-01-14T07:12:05+05:30 IST
జిల్లాలో గడచిన 24 గంటల్లో కొత్తగా 27 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
యాక్టివ్ కేసులు 219 మాత్రమే
కాకినాడ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడచిన 24 గంటల్లో కొత్తగా 27 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బాధితుల సంఖ్య 1,24,010కి చేరుకుంది. 219 మంది వైరస్తో యాక్టివ్ లో ఉన్నారు. ప్రస్తుతం 1,23,155 మంది రుగ్మత నుంచి కోలుకున్నారు. తాజా కరోనా మృతులు ఏమీ నమోదు కాలేదు.