నర్సరీని పరిశీలించిన జిల్లా కలెక్టర్
ABN , First Publish Date - 2021-01-20T06:37:04+05:30 IST
మండలంలోని రాంపూర్ గ్రామంలోని నర్సరీని మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేలు పరిశీలించారు.
నర్సాపూర్(జి), జనవరి 19 : మండలంలోని రాంపూర్ గ్రామంలోని నర్సరీని మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేలు పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ గోవింద్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వరూపరాణి, తదితరులు పాల్గొన్నారు.