జిల్లా బాలుర క్రికెట్ జట్టు ఎంపిక
ABN , First Publish Date - 2021-08-02T06:05:47+05:30 IST
జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలుర సీనియర్స్ క్రికెట్ జట్టు ఎంపికలు ఆదివారం ఆశ్రం కళాశాల మైదానంలో జరిగాయని సంఘ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు.
ఏలూరు స్పోర్ట్స్, ఆగస్టు 1: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలుర సీనియర్స్ క్రికెట్ జట్టు ఎంపికలు ఆదివారం ఆశ్రం కళాశాల మైదానంలో జరిగాయని సంఘ కార్యదర్శి గోకరాజు రామరాజు తెలిపారు.
ఎంపికైన క్రీడాకారులు వీరే..
బి. మనీష్ వర్మ (కెప్టెన్), యూఏవీ వర్మ (వైస్ కెప్టెన్), ఎ. కిరణ్కుమార్, వి ఉజ్వల్, వి. సాయి కృష్ణకాంత్, కేఎస్ఎన్ రాజు, పి. వివేకన్, ఎంఏ ప్రణీత్, కేఎన్వీ తేజ, ఎం రూపేష్, కె. జాన్ రిచెడ్స్, స్వామి నాయుడు, బీబీ లలిత కృష్ణ, జి. రుత్విక్, పి. భువనేశ్వర్, స్టాండ్ బైగా వీడీ విశ్వనాథ్, సీహెచ్ స్నేహ కిశోర్, ఈశ్వరరావు, బి బాలాజీ, హెచ్ సాయికార్తీక్, సీహెచ్ సుహాస్ ఎంపికయ్యారు. కోచ్గా వి సత్యనారాయణ వ్యవహరిస్తారు. ఈ నెల 11 నుంచి కృష్ణా జిల్లా మూలపాడులో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ (సీనియర్స్) పోటీల్లో జట్టు పాల్గొంటుందని అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఎం. వగేష్ కుమార్ తెలిపారు.