ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2021-04-21T05:30:00+05:30 IST

జిల్లాలోని ప్రైవేట్‌ ఉపాధ్యాయుల కు బుధవారం ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ 25కిలోల బియ్యం పంపిణీ చేశారు.

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ

ఆదిలాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 21: జిల్లాలోని ప్రైవేట్‌ ఉపాధ్యాయుల కు బుధవారం ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ 25కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొవిడ్‌ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశా లలు మూసివేయడం ద్వారా అందులో పనిచేసే ఉపాధ్యాయులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇందులో డీఈవో రవీందర్‌రెడ్డి, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:30:00+05:30 IST