కోనేరు సంస్థ అధ్వర్యంలో సరుకుల పంపిణీ

ABN , First Publish Date - 2020-05-22T10:12:02+05:30 IST

కరోనా ప్రభావంతో ఎటువంటి ఉపాధి లేని చెంచు గిరిజనులకు గురువారం సార్లపల్లిలో సేవ్‌దా చిల్డ్రన్‌ సంస్థ సహకారంతో కోనేరు సంస్థ అధ్వర్యంలో 80

కోనేరు సంస్థ అధ్వర్యంలో సరుకుల పంపిణీ

దోమలపెంట మే 21: కరోనా ప్రభావంతో ఎటువంటి ఉపాధి లేని చెంచు గిరిజనులకు గురువారం సార్లపల్లిలో సేవ్‌దా చిల్డ్రన్‌ సంస్థ సహకారంతో కోనేరు సంస్థ అధ్వర్యంలో 80 చెంచు కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోనేరు సంస్థ అమ్రాబాద్‌ మండల కోఆర్డినేటర్‌ ఇస్మాయిల్‌, సార్లపల్లి సర్పంచ్‌ మల్లికార్జున్‌, కోనేరు సంస్థ కోఆర్డీనేటర్‌ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-22T10:12:02+05:30 IST