స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆస్పత్రుల్లో పండ్లు పంపిణీ
ABN , First Publish Date - 2022-08-20T03:49:51+05:30 IST
స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం బెజ్జూరులో ఎంపీటీసీ పర్వీన్సుల్తానా, సర్పంచ్ శారద, పెంచికలపేటలో సర్పంచ్ కావ్య, ఎంపీటీసీ రాజన్న, దహెగాంలో జడ్పీటీసీ శ్రీరామరావు, సర్పంచ్ లక్ష్మి, రెబ్బెనలో ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్, సర్పంచి అహల్యాదేవి, కౌటాలలో ఎంపీపీ విశ్వనాథ్, సర్పంచ్ మౌనీష్, తిర్యాణిలో జడ్పీటీసీ సంతోష్, సర్పంచ్రుక్మిణి, సిర్పూర్(యూ)లో జైనూర్ మార్కెట్కమిటీచైర్మన్ ఆత్రంభగవంత్రావు, సర్పంచ్ మెస్రంభూపతి, కెరమెరిలో సర్పంచ్ బయ్య నబాయి, ఎంపీటీసీ ఇఫ్తెకార్మండలకేంద్రాల్లోని ఆరోగ్యకేంద్రా ల్లో రోగులకుపండ్ల్లు,మిఠాయిలు పంపిణీ చేశారు.
బెజ్జూరు/పెంచికలపేట/దహెగాం/రెబ్బెన/ కౌటాల/తిర్యాణి/సిర్పూర్(యూ)/కెరమెరి, ఆగస్టు 19: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం బెజ్జూరులో ఎంపీటీసీ పర్వీన్సుల్తానా, సర్పంచ్ శారద, పెంచికలపేటలో సర్పంచ్ కావ్య, ఎంపీటీసీ రాజన్న, దహెగాంలో జడ్పీటీసీ శ్రీరామరావు, సర్పంచ్ లక్ష్మి, రెబ్బెనలో ఎంపీపీ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్, సర్పంచి అహల్యాదేవి, కౌటాలలో ఎంపీపీ విశ్వనాథ్, సర్పంచ్ మౌనీష్, తిర్యాణిలో జడ్పీటీసీ సంతోష్, సర్పంచ్రుక్మిణి, సిర్పూర్(యూ)లో జైనూర్ మార్కెట్కమిటీచైర్మన్ ఆత్రంభగవంత్రావు, సర్పంచ్ మెస్రంభూపతి, కెరమెరిలో సర్పంచ్ బయ్య నబాయి, ఎంపీటీసీ ఇఫ్తెకార్మండలకేంద్రాల్లోని ఆరోగ్యకేంద్రా ల్లో రోగులకుపండ్ల్లు,మిఠాయిలు పంపిణీ చేశారు.