నిరాశ్రయులకు ఉచిత రేషన్ పంపిణీ
ABN , First Publish Date - 2020-03-31T10:23:49+05:30 IST
లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన నిరుపేదల కు ఉచిత రేషన్ పంపిణీకి క్రిస్టియన్ రాష్ట్రీయ పరిషత్ సభ్యులు
పర్లాకిమిడి, మార్చి 30: లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన నిరుపేదల కు ఉచిత రేషన్ పంపిణీకి క్రిస్టియన్ రాష్ట్రీయ పరిషత్ సభ్యులు సోమవారం శ్రీకారం చుట్టారు. పట్టణంలోని శేరిమాదిగవీధి, శేరిమేదరవీధి, శేరిభాగ వతవీఽధుల్లో వీటిని పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటించాలని ప్రజ లకు సూచించారు. కార్యక్రమలో రంజిత్, రామకృష్ణ, హజ్కియ పాల్గొన్నారు.