దిశ జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు వేగవంతం

ABN , First Publish Date - 2021-10-18T17:15:30+05:30 IST

దిశ జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేసింది.

దిశ జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు వేగవంతం

హైదరాబాద్: దిశ జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు వేగవంతం చేసింది. దిశ కమిషన్ ముందు సోమవారం శంషాబాద్ డీసీపీ, లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు. ఇప్పటికే అప్పటి సీపీగా ఉన్న సజ్జనార్‌ను రెండు రోజుల పాటు కమిషన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. సజ్జనార్‌ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే డీసీపీని ఇవాళ కమిషన్ విచారించనుంది. ఎన్ కౌంటర్‌కు గురైన బాధితుల వివరాలపై లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డిని కమిషన్ ప్రశ్నించనుంది.

Updated Date - 2021-10-18T17:15:30+05:30 IST