బియ్యం పంపిణీ నిలిపివేత సరికాదు: పొన్నం

ABN , First Publish Date - 2020-03-29T11:19:12+05:30 IST

కేంద్రం ప్రకటించిన వాటా తేలే వరకు రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం అనాలోచిత

బియ్యం పంపిణీ నిలిపివేత సరికాదు: పొన్నం

కేంద్రం ప్రకటించిన వాటా తేలే వరకు రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం అనాలోచిత చర్య అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలోని పేదలకు ఒకొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం మళ్లీ నిర్ణయం మార్చుకోవడం సరికాదని విమర్శించారు. పేదలకు వెంటనే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని మాజీ ఎంపీ వి. హన్మంతరావు డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-03-29T11:19:12+05:30 IST