AP News: వైసీపీలో బయటపడ్డ విభేదాలు
ABN , First Publish Date - 2022-08-15T23:00:24+05:30 IST
అనకాపల్లి జిల్లా: సబ్బవరం మండలం ఆరిపాకలో స్వతంత్ర దినోత్సవం వేదికగా వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. జాతీయ జెండా ఎగరవేసే విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీటీసీ ఝాన్సీ లక్ష్మీరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ
అనకాపల్లి జిల్లా: సబ్బవరం మండలం ఆరిపాకలో స్వతంత్ర దినోత్సవం వేదికగా వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. జాతీయ జెండా ఎగరవేసే విషయంలో ప్రోటోకాల్ (Protocol) పాటించలేదని ఎంపీటీసీ ఝాన్సీ లక్ష్మీరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. విషయాన్ని కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఎంపీటీసీ తెలిపారు.