రాజధాని లేకుండా చేయాలనే గద్దెనెక్కారా?
ABN , First Publish Date - 2021-04-11T09:37:45+05:30 IST
రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేయాలనే కుట్రతోనే గద్దెనెక్కారా? అంటూ అమరావతి రైతులు సీఎం జగన్మోహన్రెడ్డిని
సీఎం జగన్కు అమరావతి రైతుల సూటిప్రశ్న
480వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం
తుళ్లూరు ఏప్రిల్ 10: రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేయాలనే కుట్రతోనే గద్దెనెక్కారా? అంటూ అమరావతి రైతులు సీఎం జగన్మోహన్రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం శనివారంతో 480వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేస్తామన్నారు.