జనవరి 1 నుంచి భారత్-సౌదీ మధ్య నేరుగా విమానాలు

ABN , First Publish Date - 2021-12-30T10:31:06+05:30 IST

భారత్‌ నుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి శుభవార్త. విమానాల రాకపోకలు కొనసాగించడానికి భారత్‌, సౌదీ ప్రభుత్వాలు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి...

జనవరి 1 నుంచి భారత్-సౌదీ మధ్య నేరుగా విమానాలు

భారత్‌ నుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి శుభవార్త. విమానాల రాకపోకలు కొనసాగించడానికి భారత్‌, సౌదీ ప్రభుత్వాలు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాయి. దీన్ని అనుసరించి  జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య ప్యాసింజర్‌ విమానాలు తిరగనున్నా యి.


కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ప్రస్తుతం సౌదీకి నేరుగా విమానాలు లేవు. ఇతర గల్ఫ్‌ దేశాలకు వెళ్లి, అక్క డ నుంచి సౌదీకి చేరుకుంటున్నారు. సౌదీ నుంచి భారత్‌కు రావాలన్నా ఇదే పరిస్థితి. తాజా ఒప్పందంతో 1 నుంచి నేరుగా సౌదీకి వెళ్లడం వీలవుతుంది.  

Updated Date - 2021-12-30T10:31:06+05:30 IST