నేడు డయల్ యువర్ టీటీడీ ఈవో
ABN , First Publish Date - 2021-03-05T14:37:59+05:30 IST
తిరుమల: తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు.
తిరుమల: తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలు, ఫిర్యాదులు, సూచనలను ఈవో జవహర్రెడ్డి దృష్టికి నేరుగా తీసుకెళ్లొచ్చు. ఇందుకోసం 0877 2263261 నెంబరుకు ఫోన్ చేయాలి.