హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

ABN , First Publish Date - 2021-06-30T03:07:45+05:30 IST

జిల్లాలోని హుజురాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట కొంతసేపు ఉద్రిక్త పరిస్థిత నెలకొంది. ఈ నెల 16

హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా

కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదుట కొంతసేపు ఉద్రిక్త పరిస్థిత నెలకొంది. ఈ నెల 16 న సిద్దార్థ్  అనే యువకుడు పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు  మృతి చెందాడు. దీంతో హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట సిద్దార్థ్ స్నేహితులు, బంధువులు ధర్నా నిర్వహించారు. సిద్దార్థ్ మృతికి కారణమైన బాలిక తరపు తల్లిదండ్రులపై SC, ST కేస్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాను చనిపోతున్నా అంటూ బాలికకు ఆ యువకుడు వీడియో పోస్ట్ చేశాడు. చేతిలో పురుగుల మందు డబ్బాతో సిద్దార్థ్ వీడియో పంపాడు.


Updated Date - 2021-06-30T03:07:45+05:30 IST