శంబరకు పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2021-03-01T05:02:30+05:30 IST
ఉత్తరాంఽద్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారిని ఆది వారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
మక్కువ : ఉత్తరాంద్రుల ఆరాధ్య దైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారిని ఆది వారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చదు రుగుడి, వనంగుడిల వద్ద పోలమాంబకు ప్రత్యేక పూజ లు చేశారు. మహిళలు వనంగుడి వద్ద వేప చెట్టుకు కుంకు మ పూజలు నిర్వహించి కోళ్లు, చీరలతో మొక్కు లు చెల్లించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈవో నగేష్ ఆధ్వర్యంలో దేవదాయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.