వింజమ్మ కొండకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-01-16T05:12:54+05:30 IST

వింజమ్మ కొండకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం కనుమ సందర్భంగా వింజమ్మ దేవతను దర్శించుకున్నారు. ఏటా కనుమ నాడు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచే భక్తులు కొండ వద్దకు చేరుకున్నారు. తాళ్లబురిడి, జమదాల, డోకిశీల తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వింజమ్మతల్లి సేవా సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండపై మెట్టల వద్ద యువత, చిన్నారులు సందడిగా గడిపారు.

వింజమ్మ కొండకు పోటెత్తిన భక్తులు
అమ్మవారి దర్శనానికి కొండెక్కుతున్న భక్తులు


పార్వతీపురం రూరల్‌ : వింజమ్మ కొండకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం కనుమ సందర్భంగా వింజమ్మ దేవతను దర్శించుకున్నారు. ఏటా కనుమ నాడు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచే భక్తులు  కొండ వద్దకు చేరుకున్నారు.  తాళ్లబురిడి, జమదాల, డోకిశీల తదితర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.   వింజమ్మతల్లి సేవా సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొండపై మెట్టల వద్ద యువత, చిన్నారులు సందడిగా గడిపారు.



Updated Date - 2021-01-16T05:12:54+05:30 IST