నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలి: దేవినేని ఉమ

ABN , First Publish Date - 2021-09-29T21:55:33+05:30 IST

నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలి: దేవినేని ఉమ

నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలి: దేవినేని ఉమ

అమరావతి: పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోగా కేంద్ర నిధులు స్వాహా చేస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. రెండేళ్లుగా 26 వేల కోట్ల నిధుల మళ్లించారని ఆరోపించారు. కేంద్ర నిధులు హామీగా అప్పు ఇవ్వాలంటూ వేడుకుంటున్నారని చెప్పారు. పేదరోగుల సొమ్ములు సొంతానికే, బాలింతలకు ఇచ్చే డబ్బునూ ప్రభుత్వం వదలడం లేదన్నారు. మళ్లించిన నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-29T21:55:33+05:30 IST