ఏపీ ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకు చేరింది: దేవినేది ఉమా
ABN , First Publish Date - 2020-02-22T04:07:58+05:30 IST
ఏపీ ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని...
విజయవాడ: ఏపీ ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకు చేరిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. గ్రామవాలంటీర్ల ముసుగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు తొలగించారని చెప్పారు. ఈ పాపాలకు కారణం ఎవరు అని దేవినేని ఉమా ప్రశ్నించారు.